A2Z सभी खबर सभी जिले की

జిఎస్‌టి 2.0తో అన్ని వర్గాలకు ప్రయోజనం

జిఎస్‌టి 2.0తో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని ఎపిఈపిడిసిఎల్‌ సూపరింటిండెంట్‌ ఇంజనీర్‌ ఎం.లక్ష్మణరావు అన్నారు. ఎపిఈపిడిసిఎల్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యుత్‌ భవన్‌ నుంచి కోట మీదుగా బాలాజీ జంక్షన్‌ వరకు భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ లక్ష్మణరావు మాట్లాడుతూ, జిఎస్‌టి తగ్గింపును ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Show More
Back to top button
error: Content is protected !!